వేదన వర్ణించలేను: కూచిభొట్ల హత్యపై ప్రధాని మోడీకి కాన్సాస్ గవర్నర్ లేఖ
అమెరికాలో ఓ జాత్యహంకార కాల్పుల్లో మృతిచెందిన శ్రీనివాస్ కూఛిబొట్ల మృతిపై కాన్సాస్ గవర్నర్ శామ్ బ్రౌన్బ్యాక్ దిగ్బ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన ఓ లేఖ రాశారు.
న్యూఢిల్లీ: అమెరికాలో ఓ జాత్యహంకార కాల్పుల్లో మృతిచెందిన శ్రీనివాస్ కూఛిబొట్ల మృతిపై కాన్సాస్ గవర్నర్ శామ్ బ్రౌన్బ్యాక్ దిగ్బ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన ఓ లేఖ రాశారు.
#kansas Gov San Brownback writes to PM Modi; expresses "regret" at violence against Indians. Says Believes InSatyamev Jayate #kuchibolta pic.twitter.com/7zBwZ6cVg0
— Sidhant Sibal (@sidhant) March 9, 2017

మోడీకి గవర్నర్ లేఖ
కేన్సస్లో జాతి వివక్షకు, అసహనానికి చోటు లేదని లేఖలో బ్రౌన్బ్యాక్ పేర్కొన్నారు. శ్రీనివాస్, అలోక్లపై హింసాత్మక దాడికి విచారం వ్యక్తంచేస్తున్నట్లు తెలిపారు. కూచిభొట్ల శ్రీనివాస్ భార్య, అతడి కుటుంబ సభ్యుల వేదనను మాటల్లో వర్ణించలేమని పేర్కొన్నారు.

వేదన వర్ణించలేను..
సత్యమే ఎప్పుడూ గెలుస్తుందని గవర్నర్ చెప్పారు. ఘటన జరిగిన సమయంలోనే గవర్నర్ బ్రౌక్బ్యాక్ స్పందించారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం దురదృష్ణకరమని అన్నారు. ఇలాంటి జాత్యహంకార దాడులకు అమెరికాలో తావులేదన్నారు.

గవర్నర్ రాసిన లేఖ..
కాగా, అమెరికాలో వరుస దాడులు జరుగుతుండటంతో అక్కడి ప్రవాస భారతీయులు, ఇక్కడి వారి కుటుంబాల్లో ఆందోళనకర వాతావరణం నెలకొంది. శ్రీనివాస్ కూచిభొట్ల హత్యకు ముందు వరంగల్కు వంశీ అనే యువకుడు కూడా అమెరికాలో జరిగిన కాల్పుల్లో మృతి చెందాడు.

శ్రీనివాస్ హత్యపై గవర్నర్ దిగ్భ్రాంతి..
ఆ తర్వాత గుజరాత్కు చెందిన ఓ వ్యాపారిని అమెరికాలోని అతని నివాసం వద్దనే దుండగులు కాల్చి చంపారు. ఐదు రోజుల క్రితం తెలంగాణకు చెందిన ఓ యువతిపైనా అమెరికాలో దాడి జరిగడం గమనార్హం.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications