సీఎం కుమారస్వామి బలపరీక్ష: కర్ణాటకలో వెనక్కి తగ్గిన బీజేపీ, చివరి నిమిషయంలో నామినేషన్!
బెంగళూరు: కర్ణాటక శాసన సభ స్పీకర్ పదవి కోసం గురువారం నామినేషన్ సమర్పించిన బెంగళూరు నగరంలోని రాజాజీనగర శాసన సభ నియోజక వర్గం బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే సురేష్ కుమార్ చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారు.

ఇద్దరు కుమార్ లు
శుక్రవారం మద్యాహ్నం స్పీకర్ పదవి కోసం ఎన్నికల నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం నుంచి శ్రీనివాసపురం ఎమ్మెల్యే (కాంగ్రెస్) రమేష్ కుమార్, బీజేపీ నుంచి రాజాజీనగర్ ఎమ్మెల్యే సురేష్ కుమార్ పోటీలో ఉన్నారు.

చివరి నిమిషంలో రివర్స్
కర్ణాటక శాసన సభ తాత్కాలిక స్పీకర్ కేజీ. బోపయ్య స్పీకర్ ఎన్నికలు నిర్వహించడానికి సిద్దం అయ్యారు. అయితే చివరి నిమిషంలో బీజేపీ సీనియర్ శాసన సభ్యుడు సురేష్ కుమార్ ఊహించని విధంగా తన నామినేషన్ పత్రాలను వెనక్కు తీసుకున్నారు.

సురేష్ కుమార్ క్లారిటీ
అన్ని పార్టీల ఆమోదంతో స్పీకర్ ఎంపిక జరుగుతుందని, బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు తాను పోటీలో ఉండకూడదని నామినేషన్ పత్రాలు వెనక్కు తీసుకున్నానని సురేష్ కుమార్ తన ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. సురేష్ కుమార్ నామినేషన్ పత్రాలు వెనక్కు తీసుకోవడంతో రమేష్ కుమార్ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications