సుప్రీం కోర్టు తీర్పుపై అంతా సస్పెన్స్: యెడ్డీ లేని బలాన్ని చూపించారా, ఆ లేఖనే కీలకం
న్యూఢిల్లీ/బెంగళూరు: కర్ణాటక రాజకీయాలు ఆసక్తిగా మారాయి. కాంగ్రెస్ - జేడీఎస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలను హైదరాబాదులోని హోటల్స్కు తరలించాయి. మరోవైపు, యడ్యూరప్ప ప్రమాణ స్వీకారంపై కాంగ్రెస్ - జేడీఎస్లు సుప్రీం కోర్టుకు వెళ్లాయి. యడ్డీ ప్రమాణ స్వీకారంపై స్టే ఇవ్వలేదు. కానీ యడ్డీ గవర్నర్కు ఇచ్చిన మద్దతు లేఖ తమకు ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.
గవర్నర్ ఏకైక అతిపెద్ద పార్టీని ఆహ్వానించి, మెజారిటీ నిరూపించుకోవాలని కోరే సంప్రదాయం ఉన్నదే కదా అని, ప్రభుత్వం ఏర్పడకుండా నియంత్రిస్తూ మేం ఆదేశాలిస్తే రాష్ట్రంలో రాజ్యాంగ శూన్యత ఏర్పడదా అని, గత తీర్పుల సరళి చూస్తే గవర్నర్ను ముందుగానే నియంత్రించరాదని అర్థమవుతోందని, కాబట్టి యడ్యూరప్ప ప్రమాణంపై స్టే విధిస్తూ మేం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వమని, కానీ ప్రమాణం ఈ పిటిషన్పై తదుపరి ఉత్తర్వులు, తుది తీర్పునకు లోబడాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు గురువారం వెల్లడించింది. అనంతరం శుక్రవారం పదిన్నర గంటలకు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి సుప్రీం కోర్టుపై ఉంది.

యడ్యూరప్ప లేఖ సారాంశమే కీలకం
తనకు ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప గవర్నర్కు ఇచ్చిన లేఖను సుప్రీం కోర్టుకు ఇవ్వనున్నారు. లేని బలాన్ని ఆయన చూపించారా లేక నిజంగానే బలం ఉందా అనేది కాసేపట్లో తేలిపోనుంది. దీంతో అందరి దృష్టి సుప్రీం కోర్టు వైపు ఉంది. గవర్నర్కు యడ్యూరప్ప ఇచ్చిన లేఖను అటార్నీ జనరల్ సుప్రీం ముందు ఉంచనుంది.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications