కేజ్రీకి షాక్: కుమార్ విశ్వాస్ సహా ఏడుగురు ఎమ్మెల్యేలపై ఫోర్జరీ కేసు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేలపై ఫోర్జరీ కేసు దాఖలైంది. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిలో కుమార్ విశ్వాస్ కూడా ఉన్నారు.

కాగా, అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు రాహుల్ శర్మ ఈ కేసును దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్లలో వీరు వాస్తవాలను దాచిపెట్టారని ఆరోపించారు. ఈ ఎమ్మెల్యేలు కొన్ని కంపెనీలకు డైరెక్టర్లుగా ఉన్నారని, వివిధ కంపెనీల్లో షేర్లు కూడా ఉన్నాయని, ఈ అంశాలను వీరు వెల్లడించలేదని ఆరోపించారు.
ఇది ఇలావుంటే.. కుమార్ విశ్వాస్ రాజ్యసభసభ్యత్వాన్ని ఆశించారు. అయితే, విశ్వాస్తో ఉన్న విభేదాల నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్.. రాజకీయాలకు అతీతంగా ఉన్నవారికే రాజ్యసభ సభ్యత్వం ఇచ్చేందుకు నిర్ణయించారు. దీంతో కుమార్ విశ్వాస్ ఆశలు అడియాసలయ్యాయి.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications