గుజరాత్లో భూకంపం, రిక్టర్ స్కేల్పై 4 తీవ్రత
గుజరాత్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పైన తీవ్రత 4గా నమోదయింది. కచ్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు వచ్చాయి. ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
అహ్మదాబాద్: గుజరాత్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పైన తీవ్రత 4గా నమోదయింది. కచ్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు వచ్చాయి. ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

కచ్ జిల్లాలోని రాపార్ పట్టణానికి 17 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. రాపార్ చుట్టుపక్కల స్వల్ప భూకంపం వచ్చింది. బచ్చు నగరంలో ప్రకంపనలు వచ్చాయి.
More From
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications