గుజరాత్లో భూకంపం, రిక్టర్ స్కేల్పై 4 తీవ్రత
గుజరాత్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పైన తీవ్రత 4గా నమోదయింది. కచ్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు వచ్చాయి. ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
అహ్మదాబాద్: గుజరాత్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పైన తీవ్రత 4గా నమోదయింది. కచ్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు వచ్చాయి. ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

కచ్ జిల్లాలోని రాపార్ పట్టణానికి 17 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. రాపార్ చుట్టుపక్కల స్వల్ప భూకంపం వచ్చింది. బచ్చు నగరంలో ప్రకంపనలు వచ్చాయి.
More From
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications