కార్యాలయంలోనే మహిళ టెక్కిపై అత్యాచారయత్నం
బెంగళూరు: నిద్రపోతున్న మహిళ సాఫ్ట్ వేర్ ఇంజనీరు మీద అదే కంపెనీలో పని చేస్తున్న వ్యక్తి అత్యాచారయత్నం చేసిన సంఘటన బెంగళూరు నగరంలోని జేపీ నగర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు కామాంధుడిని అరెస్టు చేసి వివచారణ చేస్తున్నారు.
మండ్యకు చెందిన ప్రవీణ్ (21) అనే కామాంధుడిని అరెస్టు చేశామని శనివారం పోలీసులు చెప్పారు. బన్నేరుఘట్ట రోడ్డులోని ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో ఒక మహిళ సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నారు. ఇదే కంపెనీలో ప్రవీణ్ అటెండర్ గా పని చేస్తున్నాడు.

మంగళవారం రాత్రి ఆ మహిళ టెక్కి నైట్ షిఫ్ట్ కు వెళ్లారు. విధులలో ఉన్న ఆమె బుధవారం వేకువ జామున నాలుగు గంటల సమయంలో నిద్రలోకి జారుకున్నారు. ఆ సమయంలో విషయం గుర్తించిన ప్రవీణ్ ఆమె క్యాబిన్ దగ్గరకు వెళ్లాడు.
నిద్రపోతున్న మహిళ మీద లైంగికదాడి చెయ్యడానికి ప్రయత్నించాడు. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమె కార్యాలయంలో సీపీ కెమెరాలు ఉన్నాయని, కారు పార్కింగ్ దగ్గరకు వెలుదామని అతనికి నచ్చ చెప్పింది. కిందకు వెళ్లిన తరువాత ఆమె సెక్కూరిటి గార్డులకు జరిగిన విషయం చెప్పింది. సెక్యూరిటిగార్డులు ప్రవీణ్ ను పట్టుకుని చితకబాది జేపీనగర పోలీసులకు అప్పగించారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications