బడ్జెట్ రోజే చనిపోయిన ఎంపీలు: అహ్మద్ లాగే.. అప్పట్లోను..
1954లో ఏప్రిల్ 19న రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన రోజే ఎంపీ జుజుహర్ పాల్ సోరియన్ మరణించారు.
న్యూఢిల్లీ: కేరళకు చెందిన మాజీ కేంద్రమంత్రి, ఎంపీ అహ్మద్ నేటి ఉదయం కన్నుమూయడంతో.. పార్లమెంటులో ఈరోజు ప్రవేశపెట్టాల్సిన బడ్జెట్ ను వాయిదా వేస్తారా? అన్న అనుమానాలు కలిగాయి.
అయితే లోక్సభ స్పీకర్ ఇందుకు నిరాకరించడంతో ఎంపీ మృతికి సంతాపం ప్రకటించిన అనంతరం ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. కాగా, గతంలోను రెండుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టే రోజే ఎంపీలు మరణించిన సందర్బాలు ఉన్నాయి.

1971లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన రోజే మంత్రి ఎంబీ రానా కన్నుమూశారు.అయితే అప్పటి స్పీకర్ జీఎస్ థిల్లాన్ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అంగీకరించడంతో.. అదేరోజు సాయంత్రం 5గం.కు బడ్జెట్ ప్రవేశపెట్టారు.
మరో సందర్బంలో.. 1954లో ఏప్రిల్ 19న రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన రోజే ఎంపీ జుజుహర్ పాల్ సోరియన్ మరణించారు. అయితే స్పీకర్ అంగీకారంతో జుజుహర్ మృతికి సంతాపం ప్రకటించిన అనంతరం అదే రోజు సాయంత్రం 5గం.కు బడ్జెట్ ప్రవేశపెట్టారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications