మిగిలింది 5 రోజులే: 5వ తేదీ నాటి తెలుగురాష్ట్రాల పొలిటికల్ అప్డేట్స్
పోలింగ్కు సమయం దగ్గరపడుతుండటంతో పార్టీలన్నీ ప్రచారం ఉద్ధృతం చేసింది. లోక్సభ, ఎపి ఎన్నికలకు ప్రచారం కోసం కేవలం ఐదు రోజుల సమయం మిగిలి ఉంటున్నవారిని ఆకర్షించడానికి రాజకీయ పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అధికార, ప్రతిపక్షాలు విమర్శలు, ప్రతి విమర్శలు మాటల తూటాలు పేల్చుతున్నా. ఏపీలో టీడీపీ చీఫ్ చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్, జనసనా అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సుడిగాలి పర్యటనలతో హోరతీస్తోంది.

తెలంగాణలో 16 సీట్లలో గెలుపే లక్ష్యంగా కారు దూకుపోతున్నది. సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించే ఓటర్లు కూడా మమేకపడుతున్నారు. ఇక జాతీయ స్థాయిలో ప్రధాని నరేంద్రమోడీ, కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీలు ప్రచారంలో బిజీ అయ్యారు.

కృష్ణాజిల్లా :గన్నవరం విమానాశ్రయం లో కళ్ళు తిరిగి పడిపోయిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.
— Oneindia Telugu (@oneindiatelugu) April 5, 2019
ప్రధమ చికిత్స చేసి మెరుగయిన వైద్యం కోసం విజయవాడ లోని ఆయుష్ హాస్పిటల్ కి తరలింపు.#PawanKalyan #Janasena pic.twitter.com/HwMobn4gG8
కృష్ణాజిల్లా :గన్నవరం విమానాశ్రయం లో కళ్ళు తిరిగి పడిపోయిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.
— Oneindia Telugu (@oneindiatelugu) April 5, 2019
ప్రధమ చికిత్స చేసి మెరుగయిన వైద్యం కోసం విజయవాడ లోని ఆయుష్ హాస్పిటల్ కి తరలింపు.#PawanKalyan #Janasena pic.twitter.com/HwMobn4gG8












Click it and Unblock the Notifications