ప్రపంచంలో నాల్గో స్పేస్ పవర్గా భారత్ : ప్రధాని మోడీ
ప్రధాని నరేంద్రమోడీ కాసేపట్లో కీలక ప్రకటన చేయనున్నారు. ఉదయం 11.45 నుంచి 12గంటల మధ్యలో జాతినుద్దేశించి ప్రసగించనున్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. టెలివిజన్, రేడియో, సోషల్ మీడియాలో లైవ్ లో తన ప్రసంగాన్ని చూడొచ్చని చెప్పారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రధాని ఎలాంటి ప్రకటన చేయనున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఇవాళ కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ మీటింగ్ జరిగిన నేపథ్యంలో భద్రతకు సంబంధించిన అంశాలపై ప్రకటన చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
मेरे प्यारे देशवासियों,
— Chowkidar Narendra Modi (@narendramodi) March 27, 2019
आज सवेरे लगभग 11.45 - 12.00 बजे मैं एक महत्वपूर्ण संदेश लेकर आप के बीच आऊँगा।
I would be addressing the nation at around 11:45 AM - 12.00 noon with an important message.
Do watch the address on television, radio or social media.













Click it and Unblock the Notifications