ఢిల్లీ గెస్ట్ హౌస్ లో లవర్స్ ఆత్మహత్య, ఆన్ లైన్ లో రూం బుక్ చేశారు, ఒక్క రోజు ! (వీడియో)
న్యూఢిల్లీ: జీవితంపై విరక్తి చెందిన యువజంట (లవర్స్) గెస్ట్ హౌస్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. అయితే యువతి, యువకుడి మృతిపై అనుమానాలు ఉన్నాయని వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చెయ్యడంతో పలు కోణాలలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
పశ్చిమ ఢిల్లీలోని ద్వారకా సెక్టర్ లో నివాసం ఉంటున్న 20 ఏళ్ల యువకుడు, ఢిల్లీలోని రోహిణి ఏరియాలో నివాసం ఉంటున్న 19 ఏళ్ల యువతి ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ గురువారం కలుసుకున్నారు. తరువాత ఆన్ లైన్ లో ద్వారకా సెక్టార్ 17లోని ఓ గెస్ట్ హౌస్ లో రూం బుక్ చేసుకున్నారు.
గురువారం ఇద్దరూ గెస్ట్ హౌస్ లోని గదిలోకి వెళ్లారు. తరువాత గది నుంచి బయటకు రాలేదు. శుక్రవారం గది ఖాళీ చెయ్యాల్సి ఉంది. రూం బాయ్ వెళ్లి తలుపుకొట్టారు. ఎంతసేపటికి గదిలో ఉన్న యువతి, యువకుడి నుంచి ఎలాంటి స్పందన రాకపోడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు వచ్చి నకిలి తాళంతో గది తలుపులు తెరచి చూడగా ఇద్దరూ ఒకే ఫ్యాన్ కు వేరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న రీతిలో కనపడ్డారు. ఇద్దరి మొబైల్ లోని ఫోన్ నెంబర్ల ఆధారం వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే యువతి, యువకుడి మృతిపై అనుమానాలు ఉన్నాయని వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications