ఆంధ్రప్రదేశ్-తెలంగాణకు లోకసభ ఇంచార్జులు వీరే, 17 రాష్ట్రాలకు ప్రకటన
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పదిహేడురాష్ట్రాలు, ఛండీగడ్కు బీజేపీ కొత్త ఇంచార్జి, కో ఇంచార్జిలను భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షులు అమిత్ షా బుధవారం ప్రకటించారు. 2019 లోకసభ ఎన్నికలకు వీరు ఇంచార్జులుగా ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మురళీధరన్, సునీల్ ధియోధర్, తెలంగాణకు అరవింద్ లింబావలీలను లోకసభ ఎన్నికల ఇంచార్జులుగా బీజేపీ నియమించింది.
రాజస్థాన్ ఇంచార్జిగా ప్రకాష్ జవదేవకర్, సుధాంశు త్రివేది ఉంటారు. అసోంకు మహేంద్ర సింహ్, బీహార్కు భూపేంద్ర యాదవ్, ఛత్తీస్గఢ్కు అనిల్ జైన్, గుజరాత్కు ఓం ప్రకాష్ మాధుర్, హిమాచల్ ప్రదేశ్కు తీర్థ్ సింహ్ రావత్, జార్ఖాండ్కు మంగల్ పాండ్య, మధ్యప్రదేశ్కు స్వతంత్ర దేవ్ సింగ్, సతీష్ ఉపాధ్యాయ, నాగాలాండ్, మణిపూర్లకు నళినీ కోహలీ, ఒడిషాకు అరుణ్ సింహ్, పంజాబ్కు కెప్టెన్ అభిమన్యు, సిక్కింకు నితిన్ నవీన్, ఉత్తరాఖండ్కు థావర్ చంద్ గెహ్లాట్, ఉత్తరప్రదేశ్కు గోవర్ధన్, దుష్యంత్ గౌతమ్, నరోత్తమ్ మిశ్రా, ఛండీగఢ్కు కెప్టెన్ అభిమన్యు ఇంచార్జులుగా ఉంటారు.

-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications