మధ్యప్రదేశ్లో బీజేపీ మెజార్టీ, రాజస్తాన్-ఛత్తీస్గఢ్ కాంగ్రెస్వే: మిజోరాంలో కాంగ్రెస్కు షాక్
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరాం ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది. మధ్యప్రదేశ్లో 230 స్థానాలు, రాజస్థాన్లో 199 (200 స్థానాలకు గాను), ఛత్తీస్గఢ్లో 90 స్థానాలు, మిజోరాంలో 40 స్థానాలకు లెక్కింపు జరుగుతోంది.
మధ్యప్రదేశ్లో బీజేపీ 114, కాంగ్రెస్ 106, ఇతరులు 10 స్థానాల్లో ముందంజలో ఉంది.
రాజస్థాన్లో బీజేపీ 101, కాంగ్రెస్ 74 స్థానాల్లో ముందంజలో ఉంది.
ఛత్తీస్గఢ్లో బీజేపీ 19, కాంగ్రెస్ 64 స్థానాల్లో ముందంజలో ఉంది.
మిజోరాంలో కాంగ్రెస్ 7 ఎంఎన్ఎఫ్ 24 స్థానంలో ముందంజలో ఉన్నారు.

More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications