పాజిటివ్ వేవ్- కాంగ్రెస్ కొత్త లిస్ట్
Maharashtra Assembly elections 2024: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటోంది. అన్ని పార్టీలు కదనరంగంలోకి దిగాయి. జోరుగా ప్రచారాన్ని కొనసాగిస్తోన్నాయి. శివసేన (ఏక్నాథ్ షిండే వర్గం)- భారతీయ భారతీయ జనతా పార్టీ- ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం), కాంగ్రెస్ పార్టీలు దశలవారీగా అభ్యర్థుల జాబితాను విడుదల చేశాయి.
తాజాగా మరో విడతలో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మొత్తం 23 మందితో కూడిన లిస్ట్ ఇది. 23 నియోజకవర్గాల్లో అభ్యర్థలను ఖరారు చేసింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కొద్దిసేపటి కిందటే దీన్ని విడుదల చేశారు.

భుసావల్ (ఎస్సీ రిజర్వ్డ్)- డాక్టర్ రాజేష్ తుకారాం మన్వత్కర్, జల్గామ్- డాక్టర్ స్వాతి సందీప్ వరెకర్, అకోట్- మహేష్ గంగణె, వార్ధా- శేఖర్ ప్రమోద్ బాబు షిండే, సావనెర్- అనూజ సునీల్ కేదార్, నాగ్పూర్ సౌత్- గిరీష్ కృష్ణారావ్ పాండవ్, కమ్టీ- సురేష్ యాదవ్ రావ్ భోయర్, భండారా (ఎస్సీ రిజర్వ్డ్)- పూజా గణేష్ థావ్కర్ పోటీలో నిలిచారు.
అర్జునీ-మోర్గావ్ (ఎస్సీ రిజర్వ్డ్)- దిలీప్ వామన్ బన్సోడ్, అమ్గావ్ (ఎస్టీ రిజర్వ్డ్)- రాజ్కుమార్ లోతుజి పూరం, రలేగావ్- ప్రొఫెసర్ వసంత్ చిందుజీ పుర్కే, యావత్మల్- అనిల్ అలియాస్ బాలాసాహెబ్ శంకర్ రావ్ మంగుల్కర్, అర్ణి (ఎస్టీ రిజర్వ్డ్)- జితేంద్ర శివాజీ రావ్ మోఘె, ఉమర్ఖేడ్ (ఎస్సీ రిజర్వ్డ్)- సాహెబ్రావ్ దత్తారావ్ కాంబ్లేలకు టికెట్ ఖరారైంది.
జాల్నా- కైలాస్ కిషన్ రావ్ గోర్తంట్యాల్, ఔరంగాబాద్ ఈస్ట్- మధుకర్ కృష్ణారావ్ దేశ్ముఖ్, వసై- విజయ్ గోవింద్ పాటిల్, కండీవలి ఈస్ట్- కాలు బధేలియా, ఛార్కోప్- యశ్వంత్ జయప్రకాష్ సింగ్, సియాన్ కోలీవాడా- గణేష్ కుమార్ యాదవ్, షిరంపూర్ (ఎస్సీ రిజర్వ్డ్)- హేమంత్ ఒగలె, నిలంగ- అభయ్ కుమార్ సతీష్ రావ్ సాలుంకే, షిరోల్- గణ్పత్ రావ్ అప్పాసాహెబ్ పాటిల్ బరిలో దిగారు.
महाराष्ट्र विधानसभा निवडणूक - २०२४
— Maharashtra Congress (@INCMaharashtra) October 26, 2024
भारतीय राष्ट्रीय काँग्रेस पक्षाचे अध्यक्ष मा. श्री. मल्लिकार्जुन खरगे यांच्या अध्यक्षतेखालील संसदीय समितीने दिलेल्या मंजुरीनुसार महाराष्ट्र विधानसभा निवडणूक-२०२४ साठी पक्षाच्या अधिकृत उमेदवारांची विधानसभानिहाय दुसरी यादी जाहीर करण्यात आली आहे.… pic.twitter.com/aTcHiWtDc1
288 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న మహారాష్ట్రలో నవంబర్ 20వ తేదీన పోలింగ్ షెడ్యూల్ అయింది. ఒకే విడతలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. అదే నెల 23వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో కలిపి అదే రోజున కౌంటింగ్ నిర్వహించనుంది ఈసీ. ఈ రెండు రాష్ట్రాల్లో ఎవరు అధికారంలోకి వస్తారనేది తేలేది అప్పుడే.
ఈ ఎన్నికల కోసం ఈ నెల 22వ తేదీన నామినేషన్ల ప్రక్రియ ఆరంభమౌతుంది. 29వ తేదీ వరకు కొనసాగుతుంది. 30వ తేదీన నామినేషన్లను స్క్రూటినీ చేస్తారు. వాటిని ఉపసంహరించుకోవడానికి ఈసీ ఇచ్చిన గడువు నవంబర్ 4. 20వ తేదీన పోలింగ్ జరుగుతుంది.
-
మావిగాన్ ను జనాల్లోకి తీసుకెళ్తున్న టీడీపీ..! పేర్ని నాని షాకింగ్..! -
వైసీపీ మాజీ మంత్రికి భారీ షాక్- ఆరు నెలల జైలుశిక్ష..! -
Chandrababu: కాఫీ విత్ చంద్రబాబు-కార్యకర్తల కోసం కొత్త కబుర్లు ఇవే..! -
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..!











Click it and Unblock the Notifications