వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహారాష్ట్రలో కరోనా విలయం: ఒక్కరోజే 49 వేల కేసులు

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా వస్తున్నాయి. గతేడాది మాదిరిగా కేసులు నమోదవుతున్నాయి. శనివారం ఒక్కరోజు 49 వేల 447 కేసులు వచ్చాయి. గతేడాది కరోనా కేసులు వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ స్థాయిలో కేసులు రావడం ఇదే తొలిసారి. కరోనా కేసులు పెరగడం వల్ల లాక్ డౌన్ విధిస్తామని ముంబై మేయర్, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే ఇండికేషన్స్ ఇచ్చారు.

 Maharashtra reports 49,447 new Covid-19 cases

గత 24 గంటల్లో 277 మంది కరోనా వైరస్‌తో చనిపోయారు. దీంతో మరణాల సంఖ్య 1.88 శాతం ఉంది. రాష్ట్రంలో 21 లక్షల పైచిలుకు మంది హోం క్వారంటైన్‌లో ఉన్నారు. 18 వేల మందికి పైగా ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్‌లో ఉన్నారు. రాష్ట్రంలో 4 లక్షల పైచిలుకు యాక్టివ్ కేసులు ఉన్నాయి.

దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. ఏ లక్షణాలు లేకున్నా వైరస్ వస్తోంది. మారుమూల ప్రాంతాలకు కూడా వైరస్ వ్యాపిస్తోంది. మాస్క్ విధిగా ధరించాలని అధికారులు కోరుతున్నారు. భౌతికదూరం పాటించాలని సజెస్ట్ చేస్తున్నారు.

English summary
Covid-19 situation in Maharashtra continues to be worrisome with the state reporting 49,447 new cases on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X