రూ.6వేల కోట్లు షెల్ కంపెనీలకు: విజయ్ మాల్యాకు మరో షాక్
బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యాకు మరో షాక్ తగలబోతుంది. సిబిఐ, ఈడీలు ఆయనపై తాజాగా మరో చార్జీషీట్ ఫైల్ చేసేందుకు సిద్ధమయ్యాయి.
న్యూఢిల్లీ: బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యాకు మరో షాక్ తగలబోతుంది. సిబిఐ, ఈడీలు ఆయనపై తాజాగా మరో చార్జీషీట్ ఫైల్ చేసేందుకు సిద్ధమయ్యాయి.
బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.6,000 కోట్లకు పైగా మొత్తాన్ని ఆయన షెల్ కంపెనీలకు తరలించినట్లు విచారణలో తేలింది. ఈ మేరకు విజయ్ మాల్యాపై చార్జీషీట్ దాఖలు చేసేందుకు దర్యాఫ్తు సంస్థలు సిద్ధమయ్యాయి.

అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, లండన్ వంటి ఏడు దేశాల షెల్ కంపెనీలకు ఈ నిధులను మరలించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. యూకే నుంచి మాల్యాను భారత్ రప్పించి, కేసుకు తమ ఈ ఆధారాలు మరింత బలోపేతం చేయనున్నాయని దర్యాఫ్తు సంస్థలు భావిస్తున్నాయి.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications