కన్నయ్యని చంపితే...: అతని వద్ద ఉన్నవి రూ.150
ఢిల్లీ: జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్యు) విద్యార్థి కన్నయ్య కుమార్ను చంపితే రూ.11 లక్షలు ఇస్తానని ప్రకటించిన వ్యక్తి బ్యాంకు అకౌంటులో కేవలం రూ.150 మాత్రమే ఉన్నాయి. అంతేకాదు, అతను ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు.
కన్నయ్య కుమార్ను చంపిన వారికి రూ.11 లక్షలు ఇస్తానని పూర్వాంచల్ సేన అధ్యక్షులు ఆదర్శ శర్మ ప్రకటించారు. అయితే, ఆయన బ్యాంకు ఖాతాలో ఉన్నది కేవలం రూ.150 మాత్రమేనట. రోహిణీ ప్రాంతంలోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్న ఆయన, కనీసం అద్దె చెల్లించేందుకే అష్టకష్టాలు పడుతున్నాడని తెలుస్తోంది.

కన్నయ్యను హత్య చేయాలని కోరుతూ.. వారికి భారీగా నజరానా ఇస్తామని ఆదర్శ్ సంతకంతో కూడిన పోస్టర్లు పుట్టుకు వచ్చాయి. ఈ విషయమై ఆయనపై కేసు నమోదయింది. అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఆదర్శ శర్మ మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉంది.
More From
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications