కన్నయ్యని చంపితే...: అతని వద్ద ఉన్నవి రూ.150
ఢిల్లీ: జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్యు) విద్యార్థి కన్నయ్య కుమార్ను చంపితే రూ.11 లక్షలు ఇస్తానని ప్రకటించిన వ్యక్తి బ్యాంకు అకౌంటులో కేవలం రూ.150 మాత్రమే ఉన్నాయి. అంతేకాదు, అతను ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు.
కన్నయ్య కుమార్ను చంపిన వారికి రూ.11 లక్షలు ఇస్తానని పూర్వాంచల్ సేన అధ్యక్షులు ఆదర్శ శర్మ ప్రకటించారు. అయితే, ఆయన బ్యాంకు ఖాతాలో ఉన్నది కేవలం రూ.150 మాత్రమేనట. రోహిణీ ప్రాంతంలోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్న ఆయన, కనీసం అద్దె చెల్లించేందుకే అష్టకష్టాలు పడుతున్నాడని తెలుస్తోంది.

కన్నయ్యను హత్య చేయాలని కోరుతూ.. వారికి భారీగా నజరానా ఇస్తామని ఆదర్శ్ సంతకంతో కూడిన పోస్టర్లు పుట్టుకు వచ్చాయి. ఈ విషయమై ఆయనపై కేసు నమోదయింది. అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఆదర్శ శర్మ మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉంది.
More From
-
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
ప్రధాని మోదీకి అనూహ్య మద్దతు- లిఖితపూర్వకం -
బిగ్ షాక్: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సాయంత్రం 2 గంటలు కరెంట్ కట్..! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
H-1B Visa జారీ ఇకపై మరింత.. !! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
స్టాలిన్ చేతికి ఇంటెలిజెన్స్ సర్వే..! షాకింగ్ అంశాలు-ఎక్స్ ఫ్యాక్టర్ గా విజయ్ ? -
today rashiphalalu: ఆర్థికంగా లాభాలున్నాయి, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి












Click it and Unblock the Notifications