మణిపూర్ బీజేపీదే : ఎగ్జిట్ పోల్స్ లో ఇండియా టీవీ-సీఓటర్ సర్వే అంచనా
15 ఏళ్లుగా కాంగ్రెస్ చేతుల్లో ఉన్న మణిపూర్ లో ఈసారి బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రానున్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.
న్యూఢిల్లీ: మణిపూర్ లో బీజేపీకి మెజారిటీ రానున్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. 15 ఏళ్లుగా ఈ రాష్ట్రం కాంగ్రెస్ చేతుల్లోనే ఉంది. మణిపూర్ లో బీజేపీకి 25-31 సీట్లు, కాంగ్రెస్ కు 17-23 సీట్లు, ఇతరులకు 9-15 సీట్లు వస్తాయని ఇండియా టీవీ-సీఓటర్ సర్వే అంచనా వేసింది.
మణిపూర్ లో మొత్తం స్థానాలు 60 కాగా.. మ్యాజిక్ ఫిగర్ 31. ఒకవేళ అంచనాలు నిజమైతే 2012 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని బీజేపీకి ఇది భారీ విజయమే అవుతుంది.

More From
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications