'పాకిస్తాన్ కాదు పాపిస్తాన్, ఇండియాలో ఆశారాం, అక్కడ హఫీజ్'
లక్నో: పాకిస్తాన్ దేశం పైన షియా మతపెద్ద ఒకరు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. షియా మతపెద్ద, ఆల్ ఇండియా ముస్లీం పర్సనల్ లా బోర్డు ఉపాధ్యక్షులు మౌలానా కాల్బే సాదిక్ ఓ సందర్భంలో పాకిస్తాన్ పైన నిప్పులు చెరిగారు. పాకిస్తాన్ను ఆ పేరుతో పిలవడం కంటే పాపిస్తాన్ అని పిలవడం మంచిదన్నారు.
ఎందుకంటే పాకిస్తాన్ దేశంలో ఎందరో అమాయకులను బలితీసుకుంటున్నారని విమర్శించారు. ఉత్తర ప్రదేశ్లోని లక్నోలో ఓ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పాకిస్తాన్ తీరు చూస్తుంటే ఏమాత్రం సరిగా లేదని అభిప్రాయపడ్డారు.

పాకిస్తాన్లో ఎందరో అమాయకులను నిత్యం చంపుతున్నందున దానిని పాపిస్తాన్ అనవచ్చునని అన్నారు. ఎప్పుడైతే మానవత్వం సిక్ అయి కూర్చుంటుందో అలాంటి సమయంలో భారత దేశంలో ఆశారాం బాపు వంటి వారు, పాక్లో హఫీజ్ సయీద్, ముల్లా ఓమర్ వంటి వారు పుట్టుకొస్తారని ధ్వజమెత్తారు.
More From
-
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!!












Click it and Unblock the Notifications