కచ్లో భూప్రకంపనలు: ప్రజల్లో భయాందోళనలు
అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రంలోని కచ్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. కచ్లో శనివారంనాడు స్వల్పంగా భూమి కంపించింది. శనివారం తెల్లవారు జామున చోటు చేసుకున్న ప్రకంపనలు రెక్టార్ స్కేలుపై 3.4గా నమోదయ్యాయి.
ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రకంపనల వల్ల ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం గానీ సంభవించ లేదు. ప్రకంపనలు ఉదయం 6.32 గంటలకు చోటు చేసుకున్నాయి. తీవ్రత చాలా స్వల్పంగా ఉందని భారత మెటీరియోలాజికల్ సంస్థ తెలిపింది. ప్రకంపనల కేంద్రం పది కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు చెప్పారు. వివరాలు తెలియాల్సి ఉంది.

కచ్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దధాయ్ గ్రామంలోనే కాకుండా రాపార్, గధ్శిషా ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు సంభవించాయి.
కచ్లో గతంలో భారీ భూకంపం తీవ్ర నష్టాన్ని కలిగించింది. 2001లో సంభవించిన ఆ భూకంపంలో పదివేల మందిదాకా మరణించారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications