ప్రధాని మోడీని కలిసిన మిస్ వరల్డ్ మానుషి చిల్లర్
న్యూఢిల్లీ: ఇటీవల ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకున్న మానుషి చిల్లర్ గురువారం ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. తల్లిదండ్రులతో కలిసి ఆమె ప్రధానిని కలిశారు.
మోడీతో మానుషి చిల్లర్, ఆమె కుటుంబ సభ్యులు ఫోటోలు తీసుకున్నారు. మానుషి చిల్లర్ బుధవారం హైదరాబాదులో గ్లోబల్ ఎంటర్ప్రెన్యూయర్షిప్కు హాజరైన విషయం తెలిసిందే.

అంతకుముందు ఆమె ట్వీట్ చేశారు. తాను చాలా ఆత్రుతగా ప్రధానిని కలిసేందుకు ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు. ప్రధాని మోడీని కలుస్తున్నందుకు గర్వంగా ఉందని, ఆయన అందరికీ ఆదర్శం అన్నారు.
More From
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications