ప్రధాని మోడీని కలిసిన మిస్ వరల్డ్ మానుషి చిల్లర్
న్యూఢిల్లీ: ఇటీవల ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకున్న మానుషి చిల్లర్ గురువారం ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. తల్లిదండ్రులతో కలిసి ఆమె ప్రధానిని కలిశారు.
మోడీతో మానుషి చిల్లర్, ఆమె కుటుంబ సభ్యులు ఫోటోలు తీసుకున్నారు. మానుషి చిల్లర్ బుధవారం హైదరాబాదులో గ్లోబల్ ఎంటర్ప్రెన్యూయర్షిప్కు హాజరైన విషయం తెలిసిందే.

అంతకుముందు ఆమె ట్వీట్ చేశారు. తాను చాలా ఆత్రుతగా ప్రధానిని కలిసేందుకు ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు. ప్రధాని మోడీని కలుస్తున్నందుకు గర్వంగా ఉందని, ఆయన అందరికీ ఆదర్శం అన్నారు.
More From
-
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..!












Click it and Unblock the Notifications