సుప్రీంకు చేరిన పీఎం నరేంద్రమోడీ
ఢిల్లీ : మోడీ బయోపిక్ పీఎం నరేంద్రమోడీ సినిమా విడుదల అంశం మళ్లీ సుప్రీంకోర్టుకు చేరింది. సినిమా విడుదలపై ఎలక్షన్ కమిషన్ నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ పిటీషన్ దాఖలైంది. మోడీ బయోపిక్ నిర్మాతలు ఈ పిటీషన్ దాఖలు చేయగా.. సుప్రీంకోర్టు దాన్ని విచారణకు స్వీకరించింది. ఈ నెల 15న వాదనలు వింటామని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్తో కూడిన ధర్మాసనం ప్రకటించింది.

ఎన్నికల సమయంలో ప్రధాని మోడీ బయోపిక్ విడుదలను నిలిపివేయాలంటూ విపక్షాలు గతంలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దానిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని ప్రకటించింది. పీఎం నరేంద్రమోడీ విడుదల నిర్ణయాన్ని ఈసీకి వదిలేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ సినిమా విడుదలకు నిరాకరించింది. ఎన్నికలు ముగిసే వరకు మోడీ బయోపిక్ సహా రాజకీయ నాయకుల జీవిత గాధల ఆధారంగా తెరకెక్కిన సినిమాలు రిలీజ్ చేయొద్దని ఆదేశించింది. ఈసీ ఆదేశాల నేపథ్యంలో చిత్ర నిర్మాతలు మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications