ఆటోమేషన్పై 87శాతం ఇండియన్ ఉద్యోగులు పాజిటివ్
ఆటోమేషన్ ప్రస్తుతం అన్ని రంగాల ఉద్యోగులపై ప్రభావం చూపుతోంది. ఆటోమేషన్ ప్రభావం పరిశ్రమ రూపురేఖలనే మార్చుతోంది.
న్యూఢిల్లీ: ఆటోమేషన్ ప్రస్తుతం అన్ని రంగాల ఉద్యోగులపై ప్రభావం చూపుతోంది. ఆటోమేషన్ ప్రభావం పరిశ్రమ రూపురేఖలనే మార్చుతోంది. అయితే ఆటోమేషన్ పట్ల ఇండియాకు చెందిన 87 శాతం మంది ఉద్యోగులు పాజిటివ్ అభిప్రాయపాయాన్ని వ్యక్తం చేశారు.
ఉద్యోగం పోతోందనే భయమున్నప్పటికీ, ఆటోమేషన్ ప్రభావం సానుకూలమేననే ఇండియాకు చెందిన ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. ఆటోమేషన్ ప్రభావంపై మైఖేల్ పేజ్ ఇండియా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.

మెజారిటీ ప్రోఫెషనల్స్ తమ ఉద్యోగాలపై విశ్వాసాన్ని కూడ వ్యక్తం చేశారు. వెయ్యికి పైగా భారతీయ ఉద్యోగాలపై ఈ అధ్యయనం చేశారు. ఆటోమేషన్ ప్రభావం ఏ మేరకు ఉంటుందనే విషయమై ఈ సర్వే నిర్వహించారు.
87 శాతం మంది ఆటోమేషన్ ప్రస్తుత తమ పనితీరులో పాజిటివ్ ప్రభావాన్నే చూపుతోందని చెప్పారు. 78 శాతం మంది తమ భవిష్యత్ ఉద్యోగాలపై విశ్వాసాన్ని వ్యక్తం చేశారని ఆ సంస్థ ప్రకటించింది.
తమ ఉద్యోగాలను రోబోటిక్స్ భర్తీ చేస్తాయని అనుకోవడం లేదని 83 శాతం రెస్పాడెంట్లు చెప్పారు. 17 శాతం మంది మాత్రమే తమ ఉద్యోగ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసినట్టు చెప్పారు.
-
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు












Click it and Unblock the Notifications