అర్నబ్ గోస్వామిపై ముంబై డీసీపీ పరువు నష్టం దావా
ముంబై: అర్బన్ గోస్వామిపై పరువు నష్టం దావా దాఖలైంది. ముంబై IX జోన్ డిప్యూటీ కమిషనర్.. జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి, అతని భార్య సమ్యబ్రత రే గోస్వామి, రిపబ్లిక్ మీడియా నెట్వర్క్ యజమాని ఏఆర్జీ మీడియా పీవీటీ లిమిటెడ్ పై క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ అనుమానాస్పద మృతి కేసుకు సంబంధించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ పరువు నష్టం పిటిషన్ జోన్ IX డిప్యూటీ కమిషనర్ అభిషేక్ త్రిముఖే పేరు మీద దాఖలైంది.

జూన్ 14న రాజ్పుత్ మరణాన్ని బాంద్రా పోలీస్ స్టేషన్ పోలీసులు విచారించారు. నటుడు సుశాంత్ తన బాంద్రా ఫ్లాట్లో అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా పరువు నష్టం ఫిర్యాదు సమర్పించడం జరిగింది. కాగా, 'మహారాష్ట్ర ప్రభుత్వం, హోంశాఖ ఫిర్యాదుదారునికి మంజూరు చేసినందుకు అనుగుణంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ తక్షణ ఫిర్యాదు దాఖలు చేశారు' అని తెలిపారు.
కాగా, అక్టోబర్ 23 న మంజూరు చేసినట్లు పిటిషన్లో పేర్కొన్నారు. పరువు నష్టానికి సంబంధించిన నేరాలకు భారత శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్ల కింద ఫిర్యాదు సమర్పించబడింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications