ముంబయి: 20 అంతస్తుల భవనంలో మంటలు - ఏడుగురి మృతి
ముంబయిలోని 20 అంతస్తుల భవనంలో మంటలు వ్యాపించడంతో ఏడుగురు మరణించారు.
ముంబయిలోని భాటియా ఆసుపత్రి సమీపంలోని ఉన్న 20 అంతస్తుల కమలా బిల్డింగ్ అగ్నిలో చిక్కుకోవడంతో మంటలనార్పేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు.

ప్రస్తుతం అక్కడ 13 ఫైర్ ఇంజిన్లు మంటలు ఆర్పుతున్నాయి.
https://twitter.com/ANI/status/1484760254365966337
శనివారం ఉదయం 7.30 ప్రాంతంలో భవనంలో మంటలు చెలరేగినట్లు అక్కడున్నవారు చెబుతున్నారు.
ఇద్దరు గాయపడ్డారని, వారిని సమీపంలోని భాటియా ఆసుపత్రికి తరలించామని అధికారులు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఏడు రాష్ట్రాలలో మోస్ట్ వాంటెడ్ డ్రగ్ స్మగ్లర్ టోనీని పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు
- ఆంధ్రప్రదేశ్లో చింతామణి నాటకాన్ని ఎందుకు నిషేధించారు, అడల్ట్ కామెడీగా మార్చడమే అసలు సమస్యా
- 5G ఫోన్ల ద్వారా విమానాలకు ముప్పు ఎంత తీవ్రంగా ఉందంటే?
- దిల్లీ పీఠానికి దారి ఉత్తర్ప్రదేశ్ మీదుగానే ఎందుకు వెళ్తుంది?
- 'మీరు సంసార స్త్రీలు కారు, కుటుంబాలను కూల్చుతారంటూ దూషిస్తారు’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)












Click it and Unblock the Notifications