నమశ్శివాయ.. పుదుచ్చేరి నయా సీఎం..
పుదుచ్చేరి : ఐదు రాష్ట్రాల ఎన్నిల పలితాలు విడుదలయ్యాయి. బెంగాల్ లో దీదీ మమతా బెనర్జీ, తమిళనాడులో అమ్మ జయలలిత మరోమారు అధికార పగ్గాలు చేపట్టబోతున్నారు. ఇక కేరళలో గెలుపొందిన ఎల్.డీ.ఎఫ్ తరుపున అచ్యుతానందన్, విజయన్ ఇద్దరిని చెరో దఫా సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలనే యోచనలో ఉంది పార్టీ. ఇక ఎన్నికల ఫలితాలు వెలువడ్డ పుదుచ్చేరిలోను సీఎం ఎవరనే దానిపై ఇప్పుడిప్పుడే కాస్త స్పష్టత వస్తోంది.

తాజా సమాచారం ప్రకారం.. విల్లియనూర్ నుంచి గెలుపొందిన పుదుచ్చేరి పీసీసీ చీఫ్ నమశ్శివాయను సీఎం ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా ఎన్నికల్లో మొత్తం 30 స్థానాలున్న పుదుచ్చేరిలో కాంగ్రెస్, డీఎంకే కూటమి 17 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో పుదుచ్చేరి పీసీసీ చీఫ్ నమశ్శివాయ పేరు సీఎం రేసులో ప్రధానంగా వినిపిస్తోంది.
ఇక గత సీఎం, ఏఐఎన్ఆర్సీ నేత రంగస్వామికి ఈ ఎన్నికల్లో ఎదురు దెబ్బ తప్పలేదు. రంగస్వామి నేతృత్వంలోని ఏఐఎన్ఆర్సీ కేవలం 8 స్థానాకే పరిమితం కాగా.. అన్నాడీఎంకే 4 స్థానాలకు పరిమితమైంది.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు












Click it and Unblock the Notifications