గాంధేయ విలువలను కాపాడండి.. గవర్నర్లకు ప్రధాని సందేశం
గాంధేయ వాదాన్ని, విలువలను పరీరక్షించాలని, ప్రజల్లోకి తీసుకెళ్లాలని గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. జాతిపిత బాపూజీ 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానితోపాటు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హోమంత్రి అమిత్ షా, ఇతర నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. విలువలను పెంపొందించడానికి గాంధీజీ జయంతి ఉత్సవాలను వినియోగించుకోవాలి. రాజ్యాంగ విలువలను పెంపొందించడానికి కృషి చేయాలి అని అన్నారు.

రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ప్రజల అవసరాలను గుర్తించే బాధ్యత గవర్నర్ల వ్యవస్థపై ఉంది. అలాగే సమాజంలోని మైనారిటీలతోపాటు వెనుకబడిన తరగతుల సంక్షేమానికి పాటుపడాలి అని ప్రధాని సూచించారు. అలాగే హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, టూరిజం తదితర రంగాల్లో అవకాశాలు పెరుగుతున్నాయి. కావున యువతకు ఉపాధి అవకాశాలను పెంపొందించాలి అని అన్నారు.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications