షాకింగ్: గుమ్నామిబాబా ఇంట్లో నేతాజీ ఫ్యామిలీ ఫోటోలు
లక్నో: నేతాజీ సుభాష్ చంద్రబోస్గా చాలామంది భావిస్తున్న గుమ్నామీ బాబా.. ఇంట్లోని ఓ బాక్సులో తాజాగా కొన్ని ఫోటోలు కనిపించాయి. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఫైజాబాదులోని ఆయన ఇంట్లో నేతాజీ కుటుంబ సభ్యుల ఫోటోలు దొరికాయి.
వాటిలో నేతాజీ తల్లిదండ్రులు జానకీనాథ్ బోస్, ప్రభావతి బోస్తో పాటు ఇరవై రెండుమంది నేతాజీ కుటుంబ సభ్యుల ఫొటోలు ఉన్నాయి.

గుమ్నామీ బాబా జీవితంలో 1982 నుంచి 1985 వరకు చివరి మూడేళ్లు అక్కడి రాంభవన్లో గడిపారు. దీని యజమాని శక్తి సింగ్ ప్రస్తుతం బయటపడిన ఫొటోలను ధ్రువీకరించారు. ఫోటోలతో పాటు నేతాజీ జన్మదినం, దుర్గాపూజ నాడు వచ్చిన పలు టెలిగ్రాంలు కూడా లభించాయి.
అవి ఆజాద్ హింద్ ఫౌజు దళం సీనియర్ అధికారులు గుమ్నామి బాబాకు పంపినవిగా గుర్తించారు. యూపీలోని ఫైజాబాద్ జిల్లాలో గుమ్నామీ బాబా పేరుతో నేతాజీ అజ్ఞాత జీవితం గడిపారని చాలామంది భావిస్తారు. ఆయన జపాన్లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారనే వాదన కూడా ఉంది. నేతాజీ విషయమై ఇటీవలే కేంద్రం వివరణ ఇచ్చింది. అయితే, తాజాగా ఫోటోలు లభ్యం కావడం గమనార్హం.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications