'పఠాన్కోట్' దర్యాఫ్తు బృందంలోని ఎన్ఐఏ ఆఫీసర్ కాల్చివేత, ఫ్యామిలీ ముందే..
లక్నో: ఉత్తర ప్రదేశ్లో ఓ దర్యాఫ్తు అధికారిని కాల్చి చంపారు. ఈ సంఘటన ఆదివారం ఉదయం జరిగింది. యూపీలోని బిజ్నూర్లో ఎన్ఐఏ అధికారిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఎన్ఐఏ డిప్యూటీ ఎస్పీ మహమ్మద్ తంజీమ్ దంపతుల పైన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.
కాల్పుల్లో తంజీమ్ మృతి చెందారు. ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. అతనిని భార్య, పిల్లల ముందే దుండగులు కాల్చి చంపారు. అతను భార్యా, పిల్లలతో ఓ వివాహానికి వెళ్లి వస్తుండగా బిజ్నూరు సమీపంలో ఈ కాల్పులు జరిగాయి.

తంజీమ్ అక్కడికి అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతని భార్యను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. మరో విషయమేమంటే పంజాబ్లోని పఠాన్కోట్ ఎయిర్ బేస్ పైన ఉగ్రవాదులు దాడి చేసిన ఘటన పైన దర్యాఫ్తు చేస్తున్న ఎన్ఐఏ బృందంలో మహమ్మద్ తంజీమ్ ఉన్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications