అమ్మాయిలు రాత్రి బయట తిరగడం: కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్య
న్యూఢిల్లీ: అమ్మాయిలు అర్ధరాత్రి ఒంటరిగా బయటకు వెళ్లడం, మేల్కొని ఉండటం మన సంస్కృతీ, సంప్రదాయాలకు విరుద్ధమని కేంద్రమంత్రి మహేష్ శర్మ వ్యాఖ్యానించారు. ఆయన ఓ చానల్ కు ల ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆడపిల్లలు రాత్రుళ్లు స్వేచ్ఛగా బయట తిరగడం విదేశాలలో చెల్లుతుందన్నారు. మన దేశంలో మాత్రం అది సంప్రదాయం కాదన్నారు. అయితే, ఈ ప్రకటన వివాదాస్పదం కావడంతో ఆయన వివరణ ఇచ్చుకున్నారు.

తన కుమార్తె కూడా డాక్టర్ అని, ఆమె కూడా రాత్రుళ్లు సినిమాలకు వెళ్తుందని మహేష్ శర్మ చెప్పారు. భారతీయ, ఐరోపా సంస్కృతులు భిన్నమైనవని మాత్రమే తాను చెప్పానని ఆయన వివరణ ఇచ్చుకున్నారు.
More From
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications