జైల్లో శశికళకు ఏసీ లేదు, పరుపు లేదు, టీవీ మాత్రమే
బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్న అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించడం లేదని జైలు అధికారులు చెప్పారు.
చెన్నై: బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్న అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించడం లేదని జైలు అధికారులు చెప్పారు.
ఏసీ లేదని, పరుపు లేదని, కేవలం టీవీ మాత్రమే ఇచ్చామని తెలిపారు. అలాగే, కర్నాటక జైలు నుంచి తమిళనాడులో జైలుకు కూడా తరలించే అవకాశాలు లేవని కర్నాటక జైళ్ల డిఐజీ తెలిపారు.

శశికళకు జైలులో అందుతున్న సౌకర్యాల పైన చెన్నైకి చెందిన ఓ లాయర్ సమాచార హక్కు చట్టం ద్వారా అడిగారు. దానికి డీఐజీ (జైళ్లు) సమాచారం వచ్చింది. ఆమెకు టీవీ తప్ప మరే ప్రత్యేక సదుపాయాలు లేవని చెప్పారు.
గత నెల ఫిబ్రవరి 20వ తేదీన అన్నాడీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ టిటివి దినకరన్ ఆమెతో 35 నుంచి 45 నిమిషాల వరకు భేటీ అయ్యారని చెప్పారు. పళని స్వామి ముఖ్యమంత్రి అయ్యాక దినకరన్ తొలిసారి ఆమెను జైలులో కలిసిన విషయం తెలిసిందే.
More From
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications