జైల్లో శశికళకు ఏసీ లేదు, పరుపు లేదు, టీవీ మాత్రమే
బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్న అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించడం లేదని జైలు అధికారులు చెప్పారు.
చెన్నై: బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్న అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించడం లేదని జైలు అధికారులు చెప్పారు.
ఏసీ లేదని, పరుపు లేదని, కేవలం టీవీ మాత్రమే ఇచ్చామని తెలిపారు. అలాగే, కర్నాటక జైలు నుంచి తమిళనాడులో జైలుకు కూడా తరలించే అవకాశాలు లేవని కర్నాటక జైళ్ల డిఐజీ తెలిపారు.

శశికళకు జైలులో అందుతున్న సౌకర్యాల పైన చెన్నైకి చెందిన ఓ లాయర్ సమాచార హక్కు చట్టం ద్వారా అడిగారు. దానికి డీఐజీ (జైళ్లు) సమాచారం వచ్చింది. ఆమెకు టీవీ తప్ప మరే ప్రత్యేక సదుపాయాలు లేవని చెప్పారు.
గత నెల ఫిబ్రవరి 20వ తేదీన అన్నాడీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ టిటివి దినకరన్ ఆమెతో 35 నుంచి 45 నిమిషాల వరకు భేటీ అయ్యారని చెప్పారు. పళని స్వామి ముఖ్యమంత్రి అయ్యాక దినకరన్ తొలిసారి ఆమెను జైలులో కలిసిన విషయం తెలిసిందే.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications