ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు లేవు : బెయిల్ ఇవ్వాలని చిదంబరం వాదనలు
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తనకు వ్యతిరేకంగా ఒక్క ఆరోపణ కూడా లేదన్నారు మాజీ కేంద్రమంత్రి చిదంబరం. తనను కావాలనే ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు. ఇవాళ ఢిల్లీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు సందర్భంగా తన వాదనలు వినిపించారు. ఎఫ్ఐఆర్లో తన పేరు కూడా లేదని స్పష్టంచేశారు చిదంబరం. కానీ కావాలని తనను అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు.
ఐఎన్ఎక్స్ మీడియా కేసు ఎఫ్ఐఆర్లో ఎక్కడ తన పేరు లేదన్నారు చిదంబరం. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తన పాత్రపై ఏ దర్యాప్తు సంస్థ ఆధారాలు కూడా లేవన్నారు. ఈ కేసు 2007లో వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి పదేళ్ల సమయం ఎందుకు పట్టిందని ప్రశ్నించారు చిందబరం.

ఎఫ్ఐఆర్లో తన పేరు లేదని .. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు. చిదంబరం తర్వాత అతని లాయర్ కపిల్ సిబాల్ కూడా ఇదే అంశాన్ని ఢిల్లీ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. చిదంబరం చట్టానికి లోబడిన పౌరుడని పేర్కొన్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications