పేరు మార్చుకుంటే అధికారంలోకి రారు.. ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డ నరేంద్ర మోడీ, వీగిన అవిశ్వాసం
కేంద్ర ప్రభుత్వం పై ప్రతిపక్షాలు అవిశ్వాసం ప్రకటించాయి. ఇందులో భాగంగా అవిశ్వాస తీర్మానంపై పార్లమెంటులో చర్చ జరుగుతోంది. మణిపూర్ అంశంపై ప్రభుత్వాన్ని ఒత్తిడిలోకి నెట్టాలంటే అవిశ్వాస తీర్మానమే సరైనదనే ఏకాభిప్రాయానికి రావడంతో నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రతిపక్షాలు ఇచ్చాయి. అందులో భాగంగా ఇండియా కూటమి తరపున కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్..బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు కొద్ది రోజుల క్రితమే అవిశ్వాస నోటీసులు ఇచ్చారు. 50 మంది ఎంపీలు సంతకాలు చేసారు. ఇప్పటికే ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు లోక్సభలో పాస్ అయ్యింది.
ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పైన అవిశ్వాసం పెట్టాలని ప్రతిపక్షాలు నిర్ణయించారు. 26 పార్టీల ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ లోక్ సభా పక్ష ఉప నేత గౌరవ్ గొగోయ్ అవిశ్వాసం పైన నోటీసు ఇచ్చారు. ఇండియాలో భాగస్వామి కాకపోయినా..విడిగా బీఆర్ఎస్ సైతం అవిశ్వాస నోటీసు ఇచ్చింది. ఇక ప్రతిపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోదీ సభలో ప్రసంగిస్తారు. ప్రధానంగా మణిపూర్ అంశంపై ఆయన సభలో ప్రస్తావిస్తారు. ఇక మోదీ సర్కార్ పై ప్రతిపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంకు సంబంధించి మినిట్-టూ-మినిట్ లైవ్ అప్డేట్స్ మీకోసం

#WATCH | Delhi: Congress MP Shashi Tharoor says, "Well, the Opposition has listened for 1 hour 45 mins to a lot of insults and abuse. I think the Opposition showed more patience than many others might have done." https://t.co/lmLsGaDJKK pic.twitter.com/ztgfMNRRJl
— ANI (@ANI) August 10, 2023
#WATCH | Opposition MPs walk out of the Lok Sabha as Prime Minister Narendra Modi speaks on #NoConfidenceMotion pic.twitter.com/2kYKRBiP1Z
— ANI (@ANI) August 10, 2023












Click it and Unblock the Notifications