అత్యాచార నిందితులకు క్షమాబిక్ష ఎందుకు...? రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్
దిశ హత్యానంతరం మహిళలు, చిన్నిపిల్లల హత్యాచారాలపై రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో మహిళలు, చిన్నపిల్లలపై జరుగుతున్న అత్యాచార కేసుల్లో మరణశిక్ష పడ్డ నిందితులకు క్షమాబిక్ష కోరేహక్కు లేదని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి పిటిషన్లపై పార్లమెంట్ పున: సమీక్షించాల్సిన అవసరం ఉందని ఆయన కోరారు. రాజస్థాన్లోని మౌంట్ అబులో బ్రహ్మకుమారీస్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గోనన రాష్ట్రపతి ఈ వ్యాఖ్యలు చేశారు.
పోక్సో చట్టం కింద ఉరిశిక్ష పడిన నిందితులకు క్షమాబిక్ష కోరే అర్హత లేదని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. మహిళల భద్రత దేశానికి చాల ముఖ్యమైన అంశమని, ఈ నేపథ్యంలోనే వారిని క్షమించే అవకాశం ఇవ్వకూడదని కోరారు. ఇందుకు సంబంధించి పార్లమెంట్ వ్యవస్థ పున: సమీక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు.

Recommended Video
ఈ నేపథ్యంలోనే మహిళ భద్రత గురించి అనేక చట్టాలు తీసుకువచ్చామని, ఇంకా ఎంతో చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.ఈ నేపపథ్యంలోనే పిల్లల్లో మహిళల పట్ల గౌరవం పెరిగేలా చేయాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులపై ఉందని ఆయన చెప్పారు. ఈనేపథ్యంలోనే సమాజంలో సమానత్వం ,సామరస్యత అనేది మహిళల సాధికారితతోనే సాధ్యమని అయన అన్నారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications