నో వ్యాక్సిన్: వచ్చే ఏడాది వరకు మందు లేదు, పార్లమెంటరీ ప్యానెల్తో అధికారులు..
కరోనా వైరస్ నివారణ కోసం వ్యాక్సిన్ కోసం ఫార్మా కంపెనీలు నిమగ్నమయ్యాయి. ఆగస్ట్ 15వ తేదీ వరకు రెమ్డెసివర్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తోందని ప్రకటనలు కూడా వచ్చాయి. అయితే అధికారులు మాత్రం వచ్చే ఏడాది నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి రాదని స్పష్టం చేశారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి శుక్రవారం అధికారులు తెలిపారు. కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ అధ్యక్షతన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమెట్ చేంజ్ సమావేశమైంది.
Recommended Video
మార్చి 23వ తేదీన పార్లమెంట్ సమావేశాలు ముగిసిన సంగతి తెలిసిందే. మార్చి 25వ తేదీ నుంచి కమిటీ తిరిగి సమావేశం కాలేదు. లాక్ డౌన్ తర్వాత శుక్రవారం తొలిసారి పార్లమెంటరీ కమిటీ సమావేశమైంది. కమిటీ ముందు హాజరైన అధికారులు కరోనా వైరస్ వ్యాక్సిన్ గురించి వివరించారు. వచ్చే ఏడాది నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తోందని.. ఇప్పట్లో రాదు అని పేర్కొన్నారు.

గత 24 గంటల్లో 73 మంది బీఎస్ఎఫ్ జవాన్లకు కరోనా వైరస్ పాజిటివ్ సోకింది. 14 మంది కోలుకోగా.. మిగతా సిబ్బంది ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. 73 మందితో కరోనా వైరస్ సోకిన మొత్తం బీఎస్ఎఫ్ జవాన్లు సంఖ్య 1659కి చేరింది. 927 మందికి తగ్గడంతో డిశ్చార్జ్ అయ్యారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications