ఉగ్రవాదుల కాల్పులు: కార్మికులపై ప్రతాపం, ఆస్పత్రికి తరలింపు
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు ఆడపా దడపా రెచ్చిపోతూనే ఉన్నారు. స్థానికులపై కాక స్థానికేతరులను కూడా వదలడం లేదు. ఇవాళ ఇద్దరిపై కాల్పులు జరిపారు. వారిని వెంటనే ఆస్పత్రికి పంపించడంతో ప్రాణపాయం తప్పింది. కాల్పులతో మరోసారి కశ్మీర్ ఉలిక్కిపడింది. ఆ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ మొదలుపెట్టారు.

పుల్వామాలో గల ఖార్బత్పుర వద్ద శనివారం ఉగ్రవాదులు ఫైర్ చేశారు. నాన్ లోకల్ కూలీలు శంషాద్, ఫైజాన్ ఖ్వార్సీపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. వారిని వెంటనే సమీపంలో గల ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్నామని.. వారిద్దరి ఆరోగ్య పరిస్థితి స్థిమితంగానే ఉందని వైద్యులు తెలిపారు.
జమ్ము, కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా మారినప్పటి నుంచి పరిస్థితి అదుపులోనే ఉంది. కానీ ఉగ్రవాదుల దాడులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఇటు పాకిస్థాన్ కూడా చడీ చప్పుడు లేకుండా ఉంది. అంతకుముందు ఎప్పుడు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పడేవి.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications