Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గీతలో జిహాద్: కృష్ణుడు అర్జునుడికి బోధించాడు: మాజీ కేంద్రమంత్రి శివరాజ్ పాటిల్

ఇప్పుుడు ఏ చిన్న తప్పుడు పలికిన అంతే సంగతులు. అవును కాంట్రవర్సీ అవుతుంది. రెండు వర్గాలు ఫైట్ చేసుకుంటున్నాయి. కేంద్ర మాజీ మంత్రి చేసిన కామెంట్స్ కూడా అగ్గి రాజుకున్నాయి.గురువారం ఢిల్లీలో జరిగిన పుస్తావిష్కరణ కార్యక్రమంలో శివరాజ్ పాటిల్ పాల్గొన్నారు. మాజీ కేంద్ర మంత్రి మోసినా కిద్వారీ బయోగ్రపీ కార్యక్రమంలో.. గీతలో జిహాద్ అంటూ ప్రారంభించారు.

Not only in Quran, Lord Krishna gave lessons on jihad to Arjuna

మహారాష్ట్ర యుద్దం గురించి ప్రస్తావిస్తూ.. కృష్ణుడు, అర్జునుడికి పాఠాలు చెబుతున్నారని.. మహారాష్ట్ర ఇన్సిడెంట్ గురించి వివరించారు. ఇస్లాంలో జిహద్ గురించి కూడా మాట్లాడామని తెలిపారు. కానీ కొందరు ఇదీ అర్థం చేసుకోరని వివరించారు. అధికారం ఉపయోగిస్తారని తెలిపారు. కొందరికీ ఖురాన్, భగవద్గీత గొప్పతనం ఏంటో తెలియదని తెలిపారు.

2004 నుంచి 2008 వరకు శివరాజ్ పాటిల్ కేంద్రమంత్రిగా పనిచేశారు. 1991 నుంచి 1996 వరకు లోక్ సభకు ఎన్నికయ్యారు. 2010 నుంచి 2015 వరకు పంజాబ్ గవర్నర్‌గా కూడా పనిచేశారు. పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి శశిథరూర్, దిగ్విజయ సింగ్, ఫరూక్ అబ్దుల్లా, సుశీల్ కుమార్ షిండే హాజరయ్యారు. శశిథరూర్.. కాంగ్రెస్ అధ్యక్ష పదవీకి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+