గీతలో జిహాద్: కృష్ణుడు అర్జునుడికి బోధించాడు: మాజీ కేంద్రమంత్రి శివరాజ్ పాటిల్
ఇప్పుుడు ఏ చిన్న తప్పుడు పలికిన అంతే సంగతులు. అవును కాంట్రవర్సీ అవుతుంది. రెండు వర్గాలు ఫైట్ చేసుకుంటున్నాయి. కేంద్ర మాజీ మంత్రి చేసిన కామెంట్స్ కూడా అగ్గి రాజుకున్నాయి.గురువారం ఢిల్లీలో జరిగిన పుస్తావిష్కరణ కార్యక్రమంలో శివరాజ్ పాటిల్ పాల్గొన్నారు. మాజీ కేంద్ర మంత్రి మోసినా కిద్వారీ బయోగ్రపీ కార్యక్రమంలో.. గీతలో జిహాద్ అంటూ ప్రారంభించారు.

మహారాష్ట్ర యుద్దం గురించి ప్రస్తావిస్తూ.. కృష్ణుడు, అర్జునుడికి పాఠాలు చెబుతున్నారని.. మహారాష్ట్ర ఇన్సిడెంట్ గురించి వివరించారు. ఇస్లాంలో జిహద్ గురించి కూడా మాట్లాడామని తెలిపారు. కానీ కొందరు ఇదీ అర్థం చేసుకోరని వివరించారు. అధికారం ఉపయోగిస్తారని తెలిపారు. కొందరికీ ఖురాన్, భగవద్గీత గొప్పతనం ఏంటో తెలియదని తెలిపారు.
2004 నుంచి 2008 వరకు శివరాజ్ పాటిల్ కేంద్రమంత్రిగా పనిచేశారు. 1991 నుంచి 1996 వరకు లోక్ సభకు ఎన్నికయ్యారు. 2010 నుంచి 2015 వరకు పంజాబ్ గవర్నర్గా కూడా పనిచేశారు. పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి శశిథరూర్, దిగ్విజయ సింగ్, ఫరూక్ అబ్దుల్లా, సుశీల్ కుమార్ షిండే హాజరయ్యారు. శశిథరూర్.. కాంగ్రెస్ అధ్యక్ష పదవీకి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications