కేజ్రీవాల్ ఎఫెక్ట్: ఢిల్లీలో నోటాకు నో, ప్రముఖుల స్థానాల్లో..

ప్రముఖుల విషయానికి వస్తే.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విదిష, బుధ్నీ రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేశారు. విదిషలో 1,368 ఓట్లతో నోటా మూడో స్థానంలో, బుధ్నీలో 2,247 ఓట్లతో నాలుగో స్థానంలో ఉంది.
దిగ్విజయ్ సింగ్ తనయుడు జైవర్ధన్ సింగ్ రాఘోగఢ్ నుండి బరిలో దిగారు. ఇక్కడ నోటాకు 2,587 మంది ఓటేశారు. ఛత్తీస్గఢ్లో ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ప్రాతినిథ్యం వహించిన రాజ్నాథ్ గాంవ్లో నోటాకు 2,042, మహేంద్ర కర్మ భార్య దేవతి కర్మ పోటీ చేసిన దంతేవాడలో 9,677లో నోటాకు వచ్చాయి.
రాజస్థాన్లో బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి వసుందరా రాజే నియోజకవర్గంలో నోటా 3,729 ఓట్లతో మూడో స్థానంలో, కాంగ్రెసు నేత, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నియోజకవర్గం సర్దార్పురాలో 1,779 ఓట్లు నోటాకు పోలయ్యాయి.
More From
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications