గీతాంజలి జెమ్స్, మరో 23 సంస్థలకు ఎన్ఎస్ఈ జరిమానా
ముంబై: వార్షిక ఆర్థిక నివేదికను సమర్పించనందుకు గీతాంజలి జెమ్స్ సహా మరో 23 సంస్థలకు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ జరిమానా విధించింది.
ఇప్పటికీ నిబంధనల ప్రకారం ఆర్థిక ఫలితాలను ప్రకటించకుంటే సస్పెన్షన్ విధించే అవకాశముంది. సెంట్రల్ డిపాజటరీ సర్వీస్ లిమిటెడ్ సంస్థ ఈ నిర్ణయానికి సంబంధించిన లేఖలను వాటాదారులకు పంపనుంది.

షేర్ హోల్డింగ్ ప్యాట్రన్, ఫైనాన్షియల్ ఫలితాలను ప్రకటించని సంస్థల వాటాదారులకు లేఖలు పంపించే విధానాన్ని ప్రారంభించినట్లు ఎన్ఎస్ఈ ప్రతినిధి తెలిపారు. మీరు పెట్టుబడులు పెట్టిన కంపెనీ డిసెంబర్ త్రైమాసికానికి ఆర్థిక ఫలితాలు ప్రకటించలేదని వాటాదారులకు లేఖలు రాయనుంది.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications