డమ్ డమ్ కంటోన్మెంట్ రైల్వేలైన్లో పేలుడు: ఒకరికి తీవ్ర గాయాలు, 10క్రూడ్ బాంబులు సీజ్
కోల్కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కోల్కతా డమ్ డమ్ కంటోన్మెంట్ రైల్వే లైన్ వద్ద సోమవారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడ్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
కాగా, ఘటనా స్థలంలో 10 క్రూడ్ బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోల్కతా పోలీసులతోపాటు రైల్వే పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది ఇలావుంటే, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు పెరిగిపోయాయని, బీజేపీ, కాంగ్రెస్, ఇతర విపక్షాలు ఆరోపిస్తున్నాయి. విపక్షాలను ఎన్నికల్లో నామినేషన్లను కూడా వేసుకోకుండా టీఎంసీ అడ్డుకుంటోందని ఆరోపించాయి.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications