పన్నీర్, పళని ఒకే కారులో అమ్మ సమాధి దగ్గరకు: సినిమా చూపిస్తా, శశికళల బ్రదర్ !
ఒకే కారులో పళనిసామి, పన్నీర్ సెల్వం జయలలిత, ఎంజీఆర్ సమాధి దగ్గర పూజలు ముందు ముందు సినిమా చూపిస్తా అంటున్న శశికళ బ్రదర్
చెన్నై: తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పన్నీర్ సెల్వం, సీఎం ఎడప్పాడి పళనిసామితో కలిసి రాజ్ భవన్ నుంచి ఒకే కారులో నేరుగా మెరీనా బీచ్ చేరుకుని దివంగత ముఖ్యమంత్రులు ఎంజీఆర్, జయలలితకు సమాధుల వద్ద నివాళులు అర్పించారు.
పళనిసామి, పన్నీర్ సెల్వం వెంట తమిళనాడు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వెళ్లి అమ్మ సమాధి దగ్గర ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా పన్నీర్ సెల్వం మాట్లాడుతూ తామందరూ అన్నదమ్ములని, కుటుంబం అన్న తరువాత చిన్నచిన్న గొడవలు వస్తుంటాయి పోతుంటాయని అన్నారు.

ఇంత కాలం తన మనసులో ఉన్న బాధ మొత్తం ఈ రోజుటితో వెళ్లిపోయిందని, అమ్మ జయలలిత ఆత్మ ఈ రోజు శాంతిస్తుతందని పన్నీర్ సెల్వం చెప్పారు. శశికళ సోదరుడు దివాకరన్ సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ తన వెంట అన్నాడీఎంకే పార్టీకి చెందిన ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, ఇక ముందు సినిమా చూపిస్తానని పరోక్షంగా పళనిసామి, పన్నీర్ సెల్వంను హెచ్చరించారు.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications