పన్నీర్, పళని ఒకే కారులో అమ్మ సమాధి దగ్గరకు: సినిమా చూపిస్తా, శశికళల బ్రదర్ !
ఒకే కారులో పళనిసామి, పన్నీర్ సెల్వం జయలలిత, ఎంజీఆర్ సమాధి దగ్గర పూజలు ముందు ముందు సినిమా చూపిస్తా అంటున్న శశికళ బ్రదర్
చెన్నై: తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పన్నీర్ సెల్వం, సీఎం ఎడప్పాడి పళనిసామితో కలిసి రాజ్ భవన్ నుంచి ఒకే కారులో నేరుగా మెరీనా బీచ్ చేరుకుని దివంగత ముఖ్యమంత్రులు ఎంజీఆర్, జయలలితకు సమాధుల వద్ద నివాళులు అర్పించారు.
పళనిసామి, పన్నీర్ సెల్వం వెంట తమిళనాడు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వెళ్లి అమ్మ సమాధి దగ్గర ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా పన్నీర్ సెల్వం మాట్లాడుతూ తామందరూ అన్నదమ్ములని, కుటుంబం అన్న తరువాత చిన్నచిన్న గొడవలు వస్తుంటాయి పోతుంటాయని అన్నారు.

ఇంత కాలం తన మనసులో ఉన్న బాధ మొత్తం ఈ రోజుటితో వెళ్లిపోయిందని, అమ్మ జయలలిత ఆత్మ ఈ రోజు శాంతిస్తుతందని పన్నీర్ సెల్వం చెప్పారు. శశికళ సోదరుడు దివాకరన్ సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ తన వెంట అన్నాడీఎంకే పార్టీకి చెందిన ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, ఇక ముందు సినిమా చూపిస్తానని పరోక్షంగా పళనిసామి, పన్నీర్ సెల్వంను హెచ్చరించారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications