పేటీఎం రీఛార్జీకి క్రెడిట్ కార్డు వాడుతున్నారా?: 2శాతం వడ్డింపు తప్పదు..
ఇకనుంచి క్రెడిట్ కార్డుతో పేటీఎం రీఛార్జీ చేసుకునేవారికి 2శాతం చార్జీలు తప్పవని పేటీఎం చెబుతోంది.
న్యూఢిల్లీ: బ్యాంకుల బాదుడుతో గగ్గోలు పెడుతున్న సామాన్యులకు పేటీఎం లాంటి ఆన్ లైన్ నగదు చెల్లింపు సంస్థలు సంస్థలు సైతం షాక్ ఇస్తున్నాయి. ఇకనుంచి క్రెడిట్ కార్డుతో పేటీఎం రీఛార్జీ చేసుకునేవారికి 2శాతం చార్జీలు తప్పవని పేటీఎం చెబుతోంది.
నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డులతో పేటీఎం రీఛార్జీ చేసుకునేవారికి ఎలాంటి ఛార్జీలు వర్తించవు. క్రెడిట్ కార్డుపై మాత్రమే ఛార్జీలు ఎందుకు వసూలు చేయనున్నారంటే.. క్రెడిట్ కార్డు వినియోగం ద్వారా పేటీఎం రీఛార్జీ చేసి చాలామంది వాటిని బ్యాంకు ఖాతాకు జమచేసుకుంటున్నారు.

దీంతో ట్రాన్సాక్షన్ కాస్ట్ చెల్లించాల్సిన అవసరం లేకపోవడంతో పాటు.. దానికి క్యాష్ బ్యాక్ వచ్చే ఆఫర్ కూడా ఉంది. దీంతో క్రెడిట్ కార్డు సర్వీసులపై ఛార్జీలు వసూలు చేయాలని పేటీఎం నిర్ణయించింది.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications