రోడ్లన్నీ జలమయం: చేపలు పట్టిన బెంగుళూరు వాసులు
బెంగుళూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా కురిసిన భారీ వర్షాలకు కర్ణాటక రాజధాని బెంగుళూరులోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ చెట్లు విరిగిపడటం, వరద నీరు రోడ్లపైకి చేరడంతో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్శపు నీరు చేరింది.
మరోవైపు నగరంలోని పలు చెరువులు నిండటంతో వరద నీరు రోడ్లపైకి వచ్చి చేరుతుంది. దీంతో రోడ్లు కాలువలను తలపిస్తున్నాయి. చెరువుల నుంచి వస్తున్న వరదనీటిలో చేపలు రోడ్లపైకి చేరాయి. శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో స్థానికులు వలలు వేసి చేపలు పట్టుకున్నారు.
Madiwala lake water in bangalore on the road!! Fish picking on the roads- unbelievable sight!! pic.twitter.com/r8ey4KTIhl
— mugdha kalra (@mugdhakalra) July 29, 2016
That's what Rain has done to the most busy traffic area in Bangalore. Silk Board is drowning 🏊 pic.twitter.com/E9fBuIpWoK
— Ashish Jha (@DareToZlaataan) July 29, 2016
Rescue services started in #Kocichikanahalli #Bangalorerain pic.twitter.com/B9lGW0yWxE
— Nithin Bhaktha (@NSOperation) July 29, 2016
చేపలు పట్టేందుకు రోడ్లపైకి జనం రావడంతో అక్కడ కోలాహల వాతావరణం నెలకొంది. శుక్రవారం కురిసిన భారీ వర్శాల నుంచి నగరం ఇంకా తేరుకోలేదు. ట్రాఫిక్ జామ్, విద్యుత్ సమస్యలతో ఇక్కట్లు పడ్డారు. భారీ వర్షాలకు బెంగళూరులోని పలు ఐటీ కంపెనీలు వర్షపు నీటిలో చిక్కుకున్నాయి.

చేపలు పట్టిన బెంగుళూరు వాసులు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా కురిసిన భారీ వర్షాలకు కర్ణాటక రాజధాని బెంగుళూరులోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ చెట్లు విరిగిపడటం, వరద నీరు రోడ్లపైకి చేరడంతో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. సహాయక చర్యల కోసం అగ్నిమాపక సిబ్బంది బోట్లను రంగంలోకి దించింది.

చేపలు పట్టిన బెంగుళూరు వాసులు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా కురిసిన భారీ వర్షాలకు కర్ణాటక రాజధాని బెంగుళూరులోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ చెట్లు విరిగిపడటం, వరద నీరు రోడ్లపైకి చేరడంతో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. సహాయక చర్యల కోసం అగ్నిమాపక సిబ్బంది బోట్లను రంగంలోకి దించింది.

చేపలు పట్టిన బెంగుళూరు వాసులు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా కురిసిన భారీ వర్షాలకు కర్ణాటక రాజధాని బెంగుళూరులోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ చెట్లు విరిగిపడటం, వరద నీరు రోడ్లపైకి చేరడంతో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. సహాయక చర్యల కోసం అగ్నిమాపక సిబ్బంది బోట్లను రంగంలోకి దించింది.

చేపలు పట్టిన బెంగుళూరు వాసులు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా కురిసిన భారీ వర్షాలకు కర్ణాటక రాజధాని బెంగుళూరులోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ చెట్లు విరిగిపడటం, వరద నీరు రోడ్లపైకి చేరడంతో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. సహాయక చర్యల కోసం అగ్నిమాపక సిబ్బంది బోట్లను రంగంలోకి దించింది.

చేపలు పట్టిన బెంగుళూరు వాసులు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా కురిసిన భారీ వర్షాలకు కర్ణాటక రాజధాని బెంగుళూరులోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ చెట్లు విరిగిపడటం, వరద నీరు రోడ్లపైకి చేరడంతో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. సహాయక చర్యల కోసం అగ్నిమాపక సిబ్బంది బోట్లను రంగంలోకి దించింది.

చేపలు పట్టిన బెంగుళూరు వాసులు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా కురిసిన భారీ వర్షాలకు కర్ణాటక రాజధాని బెంగుళూరులోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ చెట్లు విరిగిపడటం, వరద నీరు రోడ్లపైకి చేరడంతో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. సహాయక చర్యల కోసం అగ్నిమాపక సిబ్బంది బోట్లను రంగంలోకి దించింది.

చేపలు పట్టిన బెంగుళూరు వాసులు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా కురిసిన భారీ వర్షాలకు కర్ణాటక రాజధాని బెంగుళూరులోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ చెట్లు విరిగిపడటం, వరద నీరు రోడ్లపైకి చేరడంతో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. సహాయక చర్యల కోసం అగ్నిమాపక సిబ్బంది బోట్లను రంగంలోకి దించింది.

చేపలు పట్టిన బెంగుళూరు వాసులు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా కురిసిన భారీ వర్షాలకు కర్ణాటక రాజధాని బెంగుళూరులోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ చెట్లు విరిగిపడటం, వరద నీరు రోడ్లపైకి చేరడంతో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. సహాయక చర్యల కోసం అగ్నిమాపక సిబ్బంది బోట్లను రంగంలోకి దించింది.

చేపలు పట్టిన బెంగుళూరు వాసులు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా కురిసిన భారీ వర్షాలకు కర్ణాటక రాజధాని బెంగుళూరులోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ చెట్లు విరిగిపడటం, వరద నీరు రోడ్లపైకి చేరడంతో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. సహాయక చర్యల కోసం అగ్నిమాపక సిబ్బంది బోట్లను రంగంలోకి దించింది.

చేపలు పట్టిన బెంగుళూరు వాసులు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా కురిసిన భారీ వర్షాలకు కర్ణాటక రాజధాని బెంగుళూరులోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ చెట్లు విరిగిపడటం, వరద నీరు రోడ్లపైకి చేరడంతో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. సహాయక చర్యల కోసం అగ్నిమాపక సిబ్బంది బోట్లను రంగంలోకి దించింది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications