ధరల పెంపు: పెట్రోల్ 75, డీజిల్ 50 పైసలు

దీంతో పెట్రోల్ ధర ఢిల్లీలో లీటరుకు రూ. 71.50పైసల నుంచి రూ.72.25 పైసలకు పెరుగుతుంది. డీజిల్ ధర ఢిల్లీలో రూ.53.80 పైసల నుంచి రూ.54.30 పైసలకు పెరుగుతుంది. స్థానిక అమ్మకం పన్ను లేదా వ్యాట్ విడిగా ఉంటాయి. ఇందులో కలవవు.
పెట్రోల్ ధరను నిరుడు డిసెంబర్ 20వ తేదీన మార్కెట్ కంపెనీలు పెంచాయి. అప్పుడు లీటరుకు 45 పైసలు పెంచాయి. పెట్రోల్ పంపు డీలర్లకు కమిషన్ను పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వల్ల, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర వల్ల అప్పుడు పెట్రోల్ ధర పెరిగింది.
అదే సమయంలో డీలర్ల కమిషన్ పెంచడంతో డీజిల్ ధరను లీటరకు అప్పుడు చమురు మార్కెటింగ్ కంపెనీలు లీటరకు 10 పైసలు పెంచాయి.
More From
-
నానాటికీ తగ్గుతున్న పెట్రోల్ `మార్జిన్లు` -
Gold: భారీగా పెరిగిన బంగారం ధరలు. పసిడి మార్కెట్లో పూనకాలు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications