వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెట్రోల్, డీజిల్ ధరల మోత: నెలలో మూడోసారి

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ఈ ధరలు పెరగడం సెప్టెంబర్ నుంచి ఇది ఆరోసారి కాగా, నెలలో ఇది మూడోసారి. పెట్రోల్ ధరలు లీటరుకు 89 పైసలు పెరగగా, డీజిల్ లీటర్ 86 పైసలు పెరిగాయి. శనివారం అర్థరాత్రి నుంచి పెరిగిన ధరలు అమలులోకి వస్తాయి.

స్థానిక అమ్మకం పన్నును లేదా వ్యాట్‌ను మినహాయిస్తూ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (ఐఓసి) పెరిగిన ధరలను ప్రకటించింది. వ్యాట్‌ను కలిపితే ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.67.62 పలుకుతుంది. ప్రస్తుతం ధర ఢిల్లీలో 66.45 ఉంది.

Fuel price

అదే విధంగా డీజిల్ లీటర్ ధర వ్యాట్‌ను కలుపుకుని ఢిల్లీలో 57.41 అవుతుంది. ప్రస్తుతం ఆ ధర రూ.66.45 ఉంటుంది. ఈ ధరలు పెరగడం సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఆరోసారి కాగా, ఐదు సార్లు కలుపుకుని ఈపెట్రోల్ ధర 7.53 పెరిగింది.

ఈ నెలలో డీజిల్ ధర పెరగడం ఇది మూడోసారి. రూపాయి, యుఎస్ డాలర్ మారకం రేటు ప్రస్తుత స్థాయి అంతర్జాతీయ ఉత్పత్తుల ధరల కారణంగా పెంపు అనివార్యమైందని ఐఎసి ప్రకటించింది.

English summary
Petrol price today was raised by 89 paise per litre, the sixth increase in rates since September, and diesel by 86 paise a litre, the third increase in a month. The price hike announced by Indian Oil Corp (IOC) is excluding local sales tax or VAT and will be effective from midnight tonight.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X