పెట్రోల్, డీజిల్ ధరల మోత: నెలలో మూడోసారి
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ఈ ధరలు పెరగడం సెప్టెంబర్ నుంచి ఇది ఆరోసారి కాగా, నెలలో ఇది మూడోసారి. పెట్రోల్ ధరలు లీటరుకు 89 పైసలు పెరగగా, డీజిల్ లీటర్ 86 పైసలు పెరిగాయి. శనివారం అర్థరాత్రి నుంచి పెరిగిన ధరలు అమలులోకి వస్తాయి.
స్థానిక అమ్మకం పన్నును లేదా వ్యాట్ను మినహాయిస్తూ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (ఐఓసి) పెరిగిన ధరలను ప్రకటించింది. వ్యాట్ను కలిపితే ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.67.62 పలుకుతుంది. ప్రస్తుతం ధర ఢిల్లీలో 66.45 ఉంది.

అదే విధంగా డీజిల్ లీటర్ ధర వ్యాట్ను కలుపుకుని ఢిల్లీలో 57.41 అవుతుంది. ప్రస్తుతం ఆ ధర రూ.66.45 ఉంటుంది. ఈ ధరలు పెరగడం సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఆరోసారి కాగా, ఐదు సార్లు కలుపుకుని ఈపెట్రోల్ ధర 7.53 పెరిగింది.
ఈ నెలలో డీజిల్ ధర పెరగడం ఇది మూడోసారి. రూపాయి, యుఎస్ డాలర్ మారకం రేటు ప్రస్తుత స్థాయి అంతర్జాతీయ ఉత్పత్తుల ధరల కారణంగా పెంపు అనివార్యమైందని ఐఎసి ప్రకటించింది.
-
నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే! మీ నగరంలో రేటు ఎంత ఉందంటే? -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
పెట్రోల్ కొరత లేదు.. బంకుల్లో ఫుల్ స్టాక్! తేల్చిచెప్పిన ప్రభుత్వం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లు. లీటర్ పై ఏకంగా... -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్











Click it and Unblock the Notifications