ఫిబ్రవరి నుంచే రైతులకు కేంద్ర సాయం..!
ఢిల్లీ : దేశవ్యాప్తంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించనున్న ఆర్థిక సాయం పథకం ఈ నెల నుంచే అమలు కానుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పేరిట తెరపైకి తీసుకొచ్చిన ఈ స్కీమ్ ను కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 5 ఎకరాల్లోపు వ్యవసాయ భూములున్న రైతులకు ప్రతి సంవత్సరం 6వేల రూపాయలు అందించనుంది కేంద్రం. ఈ పథకం కింద 12 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతులకు లబ్ధి చేకూరనుంది. పార్లమెంటులో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా.. పీఎం కిసాన్ పథకం అమలుకు 20వేల కోట్ల రూపాయలను ఈ ఆర్థిక సంవత్సరానికి కేటాయించింది కేంద్రం.

పీఎం కిసాన్ పథకం కింద రైతులకు ఇవ్వనున్న 6వేల రూపాయలను 3 దఫాలుగా చెల్లించనుంది కేంద్రం. అయితే 2018 డిసెంబర్ నుంచే ఈ పథకం వర్తించనుంది. ఆ మేరకు మొదటి దఫా కింద 2వేల రూపాయలు ( డిసెంబర్ విడత ) ఈ నెలలో రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ కానున్నాయనే టాక్ నడుస్తోంది. చిన్న, సన్నకారు రైతులతో పాటు భూముల వివరాలు కూడా కేంద్రం దగ్గర సిద్ధంగా ఉన్నాయని తెలిపారు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications