మోర్బి బ్రిడ్జీ ఇష్యూ: ప్రధాని మోడీ హై లెవల్ మీటింగ్, ఆదుకుంటామని భరోసా
గుజరాత్ మోర్బిలో జరిగిన కేబుల్ బ్రిడ్జీ ప్రమాదం విషాదం నింపిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ప్రధాని మోడీ సమవారం హై లెవల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రం కేబుల్ బ్రిడ్జీ తెగి పడిపోయింది. అయితే ఆ సమయంలో బ్రిడ్జీ మీద ఎక్కువ మంది ఉన్నారట.. 500 మంది ఉండటమే కాక.. వారు ఊగడంతోనే ప్రమాదం జరిగింది. దానికి సంబంధించిన ఫుటేజీ బయటకు వచ్చింది. అయితే ప్రమాదంలో మాత్రం 134 మంది చనిపోయారు.

ఘటనపై ప్రధాని మోడీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వివరించారు. ప్రమాదానికి గల కారణాలపై.. అన్ని కోణాల్లో చర్చ జరుపుతున్నామని తెలిపారు. ప్రమాదంలో గాయపడ్డ ప్రతీ ఒక్కరినీ ఆదుకుంటామని పేర్కొన్నారు. వారికి మెరుగైన చికిత్స ఇస్తామని వివరించారు. సమావేశానికి సీఎం భూపేంద్ర భాయ్ పటేల్, ఇతర గుజరాత్ మంత్రులు హాజయ్యారు.
నిజానికి ప్రమాద ఘటనను కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేయలేదు. కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు ఖర్గే ఈ మేరకు కామెంట్స్ చేశారు. దీనిపై రాహుల్ గాంధీ కూడా అలానే స్పందించారు. కానీ ఓ నేత మాత్రం గుజరాత్ సీఎం రాజీనామా చేయాలని కోరా
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications