ప్రపంచంలో అత్యంత నమ్మదగిన మూడో దేశాధి నేత మోడీ: ఓఈసీడీ రిపోర్ట్
భారత ప్రధాని నరేంద్ర మోడీ మరో ఘనత సాధించారు. ఇప్పటికే దేశంలో అత్యధిక ప్రజాదరణ నేతగా కొనసాగుతున్న మోడీ.. ఇప్పుడు ప్రపంచంలోనే నమ్మదగిన దేశాధి నేతల్లో మూడో స్థానంలో నిలిచారు.
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ మరో ఘనత సాధించారు. ఇప్పటికే దేశంలో అత్యధిక ప్రజాదరణ నేతగా కొనసాగుతున్న మోడీ.. ఇప్పుడు ప్రపంచంలోనే నమ్మదగిన దేశాధి నేతల్లో మూడో స్థానంలో నిలిచారు. మనదేశంలోని ప్రతీ నలుగురిలో ముగ్గురు ఆయనపై నమ్మకాన్ని వ్యక్తం చేయడం గమనార్హం.
ఇటీవల తీసుకొచ్చిన సంస్కరణలు, అవినీతిపై పోరాటం, పన్ను సంస్కరణలు భారత ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పెరిగేలా చేసిందని ఓఈసీడీ నివేదిక పేర్కొంది. గ్యాలుప్ వరల్డ్ పోల్(జీడబ్ల్యూపీ) ఈ సర్వేను నిర్వహించింది. ఒకే ప్రశ్నను నమూనాగా సుమారు వెయ్యి మందికి ఒకే ప్రశ్నను వేయడం జరిగింది.

మీ ప్రభుత్వంపై మీకు నమ్మకం ఉందా? అనే ప్రశ్నను ఆయా దేశాల ప్రజలకు వేసింది. ఆర్థిక పరిస్థితి, రాజకీయం, అవినీతి కేసులు లాంటి అంశాలను పరిగణలోకి తీసుకుని, లేదా తీసుకోకుండా ఈ ప్రశ్నకు జవాబును రాబట్టింది.
కాగా, ఇటీవల నిర్వహించిన ప్యూ సర్వే కూడా ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత ప్రజాదరణ నేతగా తేల్చింది. ఈ సర్వేలో దేశ ఆర్థిక పరిస్థితి 10కి పది మంది సంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. గత మూడేళ్లలో ఆర్థికాభివృద్ధి బాగుందని సర్వేలో యువత తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications