నేడు బెంగళూరుకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రికి అంతిమ వీడ్కోలు!
బెంగళూరు: క్యాన్సర్ వ్యాదితో కొంత కాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న కేంద్ర మంత్రి అనంత్ కుమార్ సోమవారం వేకువ జామున 3 గంటల సమయంలో బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. కేంద్ర మంత్రి అనంత్ కుమార్ ఆకస్మిక మరణంతో బీజేపీ నాయకులు విషాదంలో మునిగిపోయారు. అనంతకుమార్ అంతిమదర్శనం కోసం ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం బెంగళూరు రానున్నారు.
Recommended Video

బెంగళూరు నగరంలోని బసవనగుడిలోని నేషనల్ కాలేజ్ మైదానంలో ప్రజల అంతిమ దర్శనం కోసం కేంద్ర మంత్రి అనంత్ కుమార్ పార్థీవదేహాన్ని తరలించారు. నేషనల్ కాలేజ్ మైదానంలో ఏర్పాట్లను బీజేపీ నాయకులు పర్యవేక్షిస్తున్నారు.

కేంద్ర మంత్రి అనంత్ కుమార్ అంతిమ దర్శనానికి ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం బెంగళూరు రానున్నారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక విమానంలో ప్రధాని నరేంద్ర మోడీ బెంగళూరు వస్తారని బీజేపీ నాయకులు అంటున్నారు. అయితే ప్రధాని కార్యాలయ వర్గాలు మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
బెంగళూరు దక్షిణ లోక్ సభ నియోజక వర్గం నుంచి అనేక సార్లు ఎంపీగా విజయం సాధించిన కేంద్ర మంత్రి అనంతకుమార్ ప్రతినిత్యం ప్రజలు, కార్యకర్తలను చిరునవ్వుతో పలకరించేవారు. అనంత్ కుమార్ అంతిమదర్శనం కోసం కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు బెంగళూరు బయలుదేరారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications