పీఎన్బీ ఫ్రాడ్, నీరవ్ మోడీ భారీ స్కాం: సుప్రీం కోర్టులో పిటిషన్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న నీరవ్ మోడీ ఉదంతంలో భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలైంది. ఈ కేసును ప్రత్యేక విచారణ బృందం (సిట్)తో దర్యాఫ్తు చేయించాలని ఆ పిటిషన్లో పేర్కొన్నారు.
పంజాబ్ నేషనల్ బ్యాంకులో వారం రోజుల క్రితం నిరవ్ మోడీ రూపంలో భారీ కుంభకోణం బయటపడిన విషయం తెలిసిందే. అతనిపై రూ.11,400 కోట్లు, రూ.280 కోట్ల ఫైనాన్షియల్ ఫ్రాండ్ కేసులు నమోదయ్యాయి. అతను ఇప్పటికే విదేశాలకు పారిపోయాడు.

ఇప్పటికే పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడు నీరవ్ మోడీ, అతని మేనమామ మెహుల్ ఛోక్సీ, ఇతరులకు చెందిన బినామీ ఆస్తులు, డొల్ల కంపెనీలపై ఈడీ, ఆదాయపు పన్ను శాఖలు దృష్టి సారించాయి.
కనీసం 200 డొల్ల సంస్థలు, బినామీ ఆస్తులను జల్లెడ పట్టే పని ప్రారంభించారు. ఆదివారం వరుసగా నాలుగో రోజు కూడా ఈ కంపెనీలు, ప్రాంగణాలపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications