అక్కాచెల్లెళ్ల ఫిర్యాదు: ఆశారాం, కొడుకులపై రేప్ కేసు
గాంధీనగర్: వివాదాస్పద ఆశారాం బాపు పైన మరో అత్యాచారం కేసు నమోదైంది. ఆశారాం, అతని తనయుడు నారాయణ సాయిలు తమ పైన అత్యాచారం చేసినట్లు సూరత్కు చెందిన అక్కాచెల్లెళ్లు ఇద్దరు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఒక యువతి ఆశారాం తన పైన అత్యాచారం చేసినట్లు ఆరోపించగా, మరో యువతి అతని కొడుకు నారాయణ సాయి అత్యాచారం చేసినట్లుగా ఆరోపించింది. అహ్మదాబాదు శివారులోని ఆశ్రమంలో ఉండగా ఆశారాం తనపై అత్యాచారం చేసినట్లు తెలిపింది. 1997 నుండి 2006 వరకు అత్యాచారం చేసినట్లు అక్క, తాను సూరత్ ఆశ్రమంలో ఉండగా నారాయణ సాయి 2002-2005 మధ్య కాలంలో అత్యాచారం చేసినట్లు చెల్లెలు ఆరోపించింది.

ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఆశారాంను మంగళవారం కోర్టుకు హాజరుపర్చారు. నారాయణ సాయి ఎక్కడున్నది తెలియరాలేదు. అయితే అతను ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకున్నాడు.
కాగా, సూరత్ అత్యాచారం కేసులో స్థానిక కోర్టు ఆశారాం బాపును పోలీసుల కస్టడీకి అప్పగించింది. అక్టోబర్ 19వ తేది వరకు కస్టడీ ఇచ్చింది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications